అగ్ని ప్రమాదంకు గురి అయిన జ్యూస్ పాయింట్
1 min read
AAB NEWS
తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి : బుర్ర కిరణ్ కుమార్ గౌడ్
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ కూడలిలో విద్యుత్ ఘాతంతో కాలిపోయిన షాప్ లను సందర్శించి జ్యూస్ పాయింట్ బాపు,కుమార్ పాన్ షాప్,రంజిత్ పాన్ షాప్ యజమానులకు మనో దైర్యం చెప్పిన గండ్ర సత్య నారాయణ రావు గారు వారితో తోట సంతోష్, కౌన్సిలర్లు దాట్ల శ్రీను,కూరిమిళ్ల శ్రీను,సహదేవ్,మహేష్,తోట రంజిత్, మహేందర్, రాకెష్ తదితరులు ఉన్నారు
16 Total Views, 2 Views Today