లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్
1 min read
AABNEWS:బుర్ర కిరణ్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి
ఏబీఎన్ న్యూస్ లో లో పని చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ బుర్ర కిరణ్ కుమార్ గౌడ్ మరియు వారి సతీమణి బుర్ర అనూష ఈరోజు బ్రహ్మోత్సవాలలో సందర్భంగా జయశంకర్ జిల్లా రేగొండ మండలం లోని కోటంచ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ లక్ష్మీ నరసింహ స్వామిని తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు భక్తిశ్రద్ధలతో పూజిస్తే వారికి అనుకున్న టువంటి ఫలితం దక్కుతుందని చెబుతున్నారు
2,388 Total Views, 6 Views Today