హైదరాబాద్ జవహర్నగర్లో ఉద్రిక్తత
1 min read
AAB NEWS: ఉమ్మడి వరంగల్ రిపోర్టర్ Dr. సామల శశిదర్ రెడ్డి
హైదరాబాద్: జవహర్నగర్లో అక్రమ కట్టడాల కూల్చివేత సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. కూల్చివేతలను స్థానికులు అడ్డుకున్నారు. మరోవైపు కిరోసిన్ పోసుకుని మహిళ నిప్పంటించుకుంది. కోర్టులో కేసు ఉండగా ఇళ్లను ఎలా కూల్చుతారంటుూ రెవెన్యూ అధికారులను స్థానికులు నిలదీశారు. మేయర్ ఇంటి దగ్గరున్న అక్రమషెడ్డు కూల్చి పేదల ఇళ్ల వద్దకు రావాలని స్థానికులు డిమాండ్ చేశారు..
133 Total Views, 2 Views Today