బంద్లో కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదు…?
1 min read
AAB NEWS : హైదరాబాద్: భారత్ బంద్లో సీఎం కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదు? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిలదీశారు. మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే టీఆర్ఎస్ నేతలు బంద్ చేశారని చెప్పారు. దేశంలో రైతులు లేని బంద్ జరిగిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం అధికారికంగా బంద్ నిర్వహించిందని పేర్కొన్నారు. బంద్ పూర్తిగా విఫలమైందన్నారు. సన్నాలకు మద్దతు ధర సంగతి ఏమైంది? అని సంజయ్ ప్రశ్నించారు.
20 Total Views, 2 Views Today