శ్రీ.పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు…
1 min read
AAB NEWS : అనంతపురం అర్బన్ లో స్థానిక టవర్ క్లాక్ దగ్గర ఉన్న పాత ఎమ్మార్వో ఆఫీసు ముందర నివర్ తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ.పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాయలసీమ సంయుక్త కమిటీ కన్వీనర్ శ్రీ. టీ.సి.వరుణ్ గారు దీక్షలో పాల్గొన్నారు
60 Total Views, 2 Views Today