ఇళ్లులేని పేదలందరికి ఇళ్లు…
1 min read
AABNEWS : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా చేపట్టిన ఇళ్లులేని పేదలందరికి రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల 75 వేలమందికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 13వ రోజున మాచర్ల నియోజకవర్గం మాచర్ల రూరల్ మండలం 7వ మైల్ గ్రామంలో 32 ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మరియు వై.యస్.ఆర్.సీ.పీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి శ్రీ పిన్నెల్లి వెంకటరామిరెడ్డి గారు
316 Total Views, 4 Views Today