బోల్తా కొట్టిన బస్సు …
1 min read
AABNEWS : గుంటూరు
అద్దంకి -నార్కెట్ పల్లి హైవేపై రొంపిచర్ల మండలం రొంపిచర్ల శివారులో తంగెడమల్లి మేజర్ కాలువ వద్ద హైదరాబాద్ నుండి కందుకూరు వెళ్లే ఏపీ 27 టి యు 46 64 అనే ట్రావెల్స్ బస్సు రోడ్డు మార్గం పల్టీ కొట్టింది అందులో ప్రయాణిస్తున్న 45 మందిలో 40 మందికి స్వల్ప గాయాలు వారిని 108 ద్వారా ఆస్పత్రికి తరలింపు. ఎవరికి ప్రాణహాని లేదు
54 Total Views, 2 Views Today