భర్తకు సైనెడ్ తాగించి…
1 min read
AAB NEWS : హత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు వివాహేతర సంబంధమే కారణం మృతుడి భార్య, ప్రియుడు కలిసి దారుణానికి పూనుకున్నారు పోలీసుల అదుపులో నలుగురు నిందితులు పథకం ప్రకారమే బ్రహ్మయ్య హత్య , గుంటూరు: అనుమానాస్పదంగా మృతి చెందిన భాష్యం బ్రహ్మయ్య కేసు మిస్టరీని పెదకూరపాడు పోలీసులు ఛేదించారు. సైనేడ్ కారణంగానే మృతి చెందినట్లు గుర్తించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే మృతుడి భార్య, ప్రియుడు కలసి ఇద్దరు వ్యక్తులకు రూ.10 లక్షలపారితోషికం ఇచ్చి పధకం ప్రకారం హత్య చేసారు.
34 Total Views, 2 Views Today