ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో…
1 min read
AABNEWS : ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యుడైన శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు గారి సహాయ సహకారాలతో నెల్లటూరు చెరువు కట్ట కింద గిరిజన కాలనీ నందు 30 పేద కుటుంబాలకు ముఖ్య అతిథిగా వచ్చిన నెలబల్లి భాస్కర్ రెడ్డి గారి చేతుల మీదుగా దుప్పట్లలను పంపిణీ చేయడం జరిగింది.అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, సెక్రెటరీ G.చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు వాచ్ షాప్ రాము, పిల్లిల శీను,కో ఆర్డినేటర్ సతీష్,వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.
542 Total Views, 2 Views Today