మల్కాపురం గడపగడపకు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న…
1 min read
AABNEWS : విశాఖపట్నం జిల్లా ములగడ మండలం మల్కాపురం గడపగడపకు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న లాలం లావణ్య పారిశ్రామిక ప్రాంతం లోగల తనకంటూ ప్రత్యేక శైలితో దూసుకుపోతున్న 59 వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి లాలం లావణ్య …ప్రజా సమస్యల పరిష్కారంలోను తన మార్కును చూపిస్తున్నారు.వార్డు పరిధిలో ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని,అక్కడికక్కడే వాటిని పరిష్కరించేలా.. వీలైనంత త్వరగా పరిష్కారం దొరికేలా గౌ !!శ్రీ MLA గణబాబు గారి దృష్టికి తీసుకువెళ్లి దగ్గరుండి సమస్యలను తెలుసుకుంటూ నిజమైన ప్రజాసేవకు నిలువుటద్దంగా నిలుస్తున్నారు.. ప్రతి ఒక్క ఇంట్లోసమస్యలు,కాలనీ సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా హిమాచల్ నగర్ లో నివసిస్తున్న వారి ఇంటి దగ్గరికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటున్న లాలం లావణ్య గారికి జనాల్లో మంచి స్పందన కనిపిస్తుంది 59 వ వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమంలో 59 వార్డ్ గ్రామ పెద్దలు, గ్రామ మహిళలు, గ్రామ యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు…మహిళలు హరుతలతో స్వాగతం పలికారు
322 Total Views, 2 Views Today