పిల్లలకు పోలియో చుక్కలు ప్రారంభం…
1 min read
AABNEWS : విశాఖపట్నం జిల్లా ములగడ మండలం మల్కాపురం పారిశ్రామిక ప్రాంతం లో గల పలుచోట్ల పశ్చిమ నియోజకవర్గ సంఘ సేవకులు పెదిరెడ్ల నానాజీ ఆదివారం జరిగిన 5`సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు ప్రారంభించారు ప్రతి తల్లిదండ్రులు కూడా ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఇది బిడ్డ అంగవైకల్యం ని ఎదుర్కొనే ఏకైక మార్గం అని సూచించారు అలాగే ప్రతి ఒక్కరికీ తెలియజేయడం మన బాధ్యత అని చెప్పారు.
43 Total Views, 2 Views Today