మోటార్ బోర్ రిపేర్ చేస్తున్న జీవీఎంసీ సిబ్బంది…
1 min read
AABNEWS : విశాఖపట్నం జిల్లా ములగడ మండలం మల్కాపురం ప్రజలు ఇబ్బందులు తెలుసుకున్న గులిగిందాల కృష్ణ పారిశ్రమిక ప్రాంతం శ్రీహరిపురం రామనగర్ లో గల 58వార్డ్ లో ఉన్న సులభ కాంప్లెక్స్ లొ పాడైపోయిన మోటార్ బోర్ రిపేర్ చేస్తున్న జీవీఎంసీ సిబ్బంది.పరిశీలిస్తున్న వార్డ్ వైస్సార్సీపీ అధ్యక్షులు గులిగిందాల కృష్ణ, ఏఈ సత్యనారాయణ, వర్క్ ఇన్స్పెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు
22 Total Views, 4 Views Today